-->

ఏఎల్‌పీలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసిన రియాజ్ అహ్మద్

ఏఎల్‌పీలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసిన రియాజ్ అహ్మద్

కార్మిక హితం కోసమే మా ప్రయత్నం: హెచ్ఎంఎస్ రియాజ్

అడ్రియాల్‌ లాంగ్‌ వాల్‌ ప్రాజెక్ట్‌ (ALP) పరిధిలో హెచ్ఎంఎస్ (HMS) యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ జనరల్‌ సెక్రటరీ రియాజ్‌ అహ్మద్‌  పాల్గొని కార్మికుల సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించిన ఆయన, వాటి పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని చెప్పారు.

ఈ సందర్బంగా ALP శాఖ కొత్త కమిటీని ఆయన ప్రకటించారు. కార్మికుల హక్కులను కాపాడటం, వారి సంక్షేమం కోసం పనిచేయడమే కొత్త కమిటీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త కమిటీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

కొత్తగా ఎన్నుకున్న ALP శాఖ కమిటీ సభ్యులు:

  • బ్రాంచ్ సెక్రటరీ: మహేష్ 
  • పిట్ సెక్రటరీ: రాజశేఖర్ 
  • జాయింట్ సెక్రటరీ: ముత్యం పవన్ 
  • చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: రంగు అంజి 
  • అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు:
    • గోశిక శ్రీకాంత్
    • నవీన్ కుమార్
    • అజయ్ హుస్సేన్
  • సోషల్ మీడియా ఇన్‌చార్జ్: రవికుమార్
  • ఖజానాదారు (ట్రెజరర్): దస్తగిరి 
  • సెంట్రల్ కమిటీ సభ్యులు:
    • గౌసిక అశోక్
    • ఇస్మాయిల్ 
  • RG-3 బ్రాంచ్ సెక్రటరీ: గుత్తి శాంతి స్వరూప్
  • ఇతర కమిటీ సభ్యులు:
    • ఉప్పు రమేష్

ఈ గేట్ మీటింగ్‌లో కార్మికుల సహకారం అత్యంత ముఖ్యమని, తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, వారికి సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హెచ్ఎంఎస్ నాయకులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.