-->

జమాత్-ఇ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ అధ్యక్షుడిగా సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ

 


సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ రెండు కీలక పదవుల్లో  సామాజిక సేవా రంగంలో ఆయన అనుభవం, నైతిక విలువలపై ఆయన నిబద్ధతకు గుర్తింపుగా భావించబడుతోంది.  జమాత్-ఇ-ఇస్లామీ హింద్, సమాజంలో సోదరభావం, శాంతి, నైతికతను ప్రోత్సహించే సంస్థగా ప్రసిద్ధి చెందింది.  ఇలాంటి సంస్థకు నాయకత్వం వహించడం, హుస్సేనీ సామాజిక సేవా రంగంలో తన పాత్రను మరింత విస్తరించడానికి అవకాశం కల్పిస్తుంది. 

సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఆయన పరిశ్రమలో అనుభవం, నైపుణ్యాలకు ప్రతిఫలంగా భావించబడుతోంది.  ఈ పదవిలో ఆయన, సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు. 

ఈ రెండు పదవుల్లో ఆయన సేవలు, సమాజానికి, పరిశ్రమకు, మానవతా విలువలకు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తు కార్మికులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు..

Blogger ఆధారితం.