భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించింది
భారత్ దేశ భూభాగం పై పాక్ కుట్రలకు కౌంటర్!
బ్రేకింగ్ న్యూస్: భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించింది
న్యూఢిల్లీ, భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించాయి.
ప్రధాన అంశాలు:
- భారత ఆర్మీ "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది.
- పాకిస్తాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు జరిపింది.
- భారత దళాల తాకిడి కారణంగా పాక్ భద్రతా బలగాలు పరుగులు తీయాల్సి వచ్చింది.
- దేశవ్యాప్తంగా భారత ప్రజల్లో దేశభక్తి భావాలు మరింత బలపడుతున్నాయి.
ఈ దాడులు భారత భద్రతా వ్యవస్థ యొక్క ధైర్యాన్ని, చురుకుదనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. భారత్ తన భూభాగంపై పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సహించదని స్పష్టమైన సంకేతం పంపింది.
మరిన్ని వివరాలు త్వరలో...
Post a Comment