కొండపోచమ్మ సాగర్లో ఘోర విషాదం ఐదుగురు మృత్యువాత
సెల్ఫీ కోసం నీటిలోకి దిగిన ఏడుగురు యువకుల్లో ఐదుగురు మృత్యువాత.
ఘటన వివరాలు: హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మొత్తం ఏడుగురు నీటిలో మునిగిపోయారు, ఇందులో ఇద్దరు బ్రతికి బయటపడ్డారు.
మృతి చెందిన యువకుల వివరాలు:
1. దనుష్ (వయస్సు: 20 సం.): తండ్రి పేరు: నర్సింగ్, కులం: ఎస్సీ మాదిగ, వృత్తి: ఫోటో స్టూడియో వర్కర్, నివాసం: ముషీరాబాద్.
2. లోహిత్ (వయస్సు: 17 సం.): తండ్రి పేరు: నర్సింగ్ (దనుష్ సోదరుడు), కులం: ఎస్సీ మాదిగ,
3. చీకట్ల దినేశ్వర్ (వయస్సు: 17 సం.):తండ్రి పేరు: కిషన్, కులం: ఎస్సీ మాదిగ, నివాసం: కవాడిగూడ, బన్సీలాల్పేట్ సమీపం.
4. సాహిల్ (వయస్సు: 19 సం.): తండ్రి పేరు: దీపక్ సుతార్,
5. జతిన్ (వయస్సు: 17 సం.): తండ్రి పేరు: గోపీనాథ్, కులం: బీసీ, విద్య: డిప్లొమా, నివాసం: ఖైరతాబాద్, చింతల్ బస్తీ.
బ్రతికి బయటపడ్డ వారు:
1. కొమారి మృగాంక్ (వయస్సు: 17 సం.): తండ్రి పేరు: వేణుగోపాల్, విద్య: డిప్లొమా, 2వ సంవత్సరం, నివాసం: రాంనగర్, ముషీరాబాద్.
2. మహ్మద్ ఇబ్రహీం (వయస్సు: 20 సం.): తండ్రి పేరు: మహ్మద్ హసన్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Post a Comment