IND vs NZ: అక్షర్–అర్ష్దీప్ మాయ… న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం!
ఐసీసీ టీ20 ప్రపంచకప్–2026కు ముందు టీమిండియా సూపర్ సన్నాహకాన్ని చూపించింది. న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 4–1తో కైవసం చేసుకుని సత్తా చాటింది. తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 46 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్—మూడు విభాగాల్లోనూ భారత్ ఆధిపత్యం చెలాయించింది. విశాఖపట్నంలో ఎదురైన పరాజయానికి రెండింతల బదులు తీర్చుకుంది.
భారీ స్కోర్… ఇషాన్ సెంచరీ షో
లక్ష్యఛేదనలో కివీస్ పోరాటం వృథా
మ్యాచ్ మలుపు తిప్పిన అక్షర్ వికెట్
పవర్ప్లేలో ఫిన్ అలెన్ ధాటికి కివీస్ 8 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. ఆ దశలో అక్షర్ పటేల్ ఫిన్ అలెన్ను క్యాచ్ ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. అదే ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ను కూడా పెవిలియన్ చేర్చాడు.
అర్ష్దీప్ అగ్ని బాణాలు
బౌండరీల వర్షం
ఈ మ్యాచ్లో భారత్ 23 సిక్సర్లు, 17 ఫోర్లు బాదగా… న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.

Post a Comment