డిఎస్ మృతికి కాంగ్రెస్ కు తీరని లోటు డిప్యూటీ సీఎం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై..
డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ధర్మపురి శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా పని చేశారు. ఇక రెండో కుమారుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరైన ధర్మపురి అర్వింద్ మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
Post a Comment