-->

రైతు కుటుంబం ఉరి వేసుకొని బలవన్మరణం

రైతు కుటుంబం ఉరి వేసుకొని బలవన్మరణం


నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు కుటుంబం బలవన్మరణం 

ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక సురేష్ కుటుంబం ఆత్మహత్య

సురేష్ తో పాటు అతని భార్య, కుమారుడు ముగ్గురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య. పూర్తి వివరాలు తెలియ వలసి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793