-->

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీకి భారీ ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీకి భారీ ఆదాయం


యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల వెల్లువ కొనసాగుతోంది. గత 20 రోజుల హుండీ లెక్కింపును సోమవారం ఆలయాధికారులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ బావని ప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి:

  • మొత్తం నగదు ఆదాయం: ₹1,52,01,420 (ఒక కోటి 52 లక్షల 1,420 రూపాయలు)
  • మిశ్రమ బంగారం: 54 గ్రాములు 500 మిల్లీ గ్రాములు
  • మిశ్రమ వెండి: 2 కిలోల 700 గ్రాములు

అలాగే హుండీలో విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించింది:

  • అమెరికా – 248 డాలర్లు
  • ఇంగ్లాండ్ – 15 పౌండ్లు
  • కెనడా – 10 డాలర్లు
  • యూఏఈ (దిరామ్) – 60
  • నేపాల్ – 10
  • ఆస్ట్రేలియా – 55
  • సౌదీ రియాల్ – 20½
  • వియత్నాం – 2,000
  • మలేషియా – 1
  • థాయ్లాండ్ – 220
  • సింగపూర్ – 27
  • టాంజానియా – 20,000
  • సౌదీ అరేబియా – 50
  • ఖతార్ – 1
  • న్యూజిలాండ్ – 20
  • యూరోప్ (యూరో) – 10

భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ భారీ కానుకలు ఆలయానికి చేరుతున్నాయని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793