కర్రలు మీద పడి రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు మృతి
మహబూబాబాద్ జిల్లా గూడూరులో జామాయిల్ లోడ్ తో వెల్తున్న లారీ బోల్తా.., కర్రలు మీద పడి రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఇద్దరు మృతి...
*కర్రల లోడ్తో వెళ్తున్న లారీ.. బస్ స్టాప్ మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడినట్లు సమాచారం...*
*బస్ కోసం వేచి ఉన్న ఇద్దరు ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. మరికరికి గాయాలు..*
*మృతులు ప్రభుత్వఉపాధ్యాయుడు దేవేందర్, గూడూరు సీఐ గన్ మెన్ పాపారావుగా గుర్తింపు..*

Post a Comment