-->

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

 భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు  భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్‌ శేఖర్‌ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793