-->

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటి దాడులు

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటి దాడులు


హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు.  

ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌ నగర్ చేవెళ్ల బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. 

ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో.. ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. 

అయితే, బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబం ధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793