-->

76 మంది పోలీసులకు పదోన్నతి

76 మంది పోలీసులకు పదోన్నతి

 76 మంది పోలీసులకు పదోన్నతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్‌ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజి పి సత్యనారాయణ తెలిపారు. 

చార్మినార్‌ జోన్‌- పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కాని స్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు. 

వీరందరూ సివిల్‌ విభాగం లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు..

Blogger ఆధారితం.