-->

స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

 *స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.*

*తెలంగాణ* :-  ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 

30మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3వేలు, 31-100.6, 101-250  ఉంటే రూ.8వేలు, 251-500 మంది ఉంటే రూ. 125, 501-750  5.153, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు రూ.20వేల చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793