-->

విద్యుత్ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల పరిహారం

 
విద్యుత్ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల  పరిహారం

విద్యుత్ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల  పరిహారం

 *ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అందజేత*  

వేములవాడ పట్టణానికి చెందిన ఆడెపు గంగాధర్ 2023 జనవరిలో ఎల్ టి వైర్ తగిలి విద్యుత్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. 

మరణించిన ఆడెపు గంగాధరకు సెస్ విద్యుత్ సహకార సంస్థ నుండి  5 లక్షల రూపాయల పరిహారపు చెక్కు మంజూరు కాగా, అట్టి చెక్కును ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా గంగాధర్ భార్య ఆడెపు మాధవికి గురువారం  క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 

ఈ కార్యక్రమంలో సెస్  డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మిరాజం, సెస్ ఏఈ సిద్ధార్థ పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793