-->

ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీని కలసిన న్యాయవాది మోహీద్ పటేల్

 

ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీని కలసిన న్యాయవాది మోహీద్ పటేల్

హైదరాబాద్‌ దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షుడు, న్యాయవాది మోహీద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నారాయణఖేడ్ ప్రాంత ప్రజా సమస్యలపై, ఆ ప్రాంతంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై అక్బరుద్దీన్ ఒవైసీతో మోహీద్ పటేల్ సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎంఐఎం నాయకులు షేక్ అంజేద్, మజ్హర్, జబర్, ముజీబ్ తదితరులు కూడా పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793