మందమర్రిలో ద్విచక్ర వాహన ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనం రోడ్డుపై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
➡️ గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
➡️ స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
➡️ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభం
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment