ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు
ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు
నల్గొండ : ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు....
కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా....
పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం...
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్...

Post a Comment