-->

ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన TRVKS నాయకులు

ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన TRVKS నాయకులు

 ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన TRVKS నాయకులు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS H -58.

*ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని TRVKS కేంద్ర కార్యాలయం  విద్యుత్ కార్మిక భవన్ లో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 *ఆచార్య జయశంకర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మన అందరం కలిసిమెలిసి పని చేయాలని కోరినారు.

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోడూరు ప్రకాష్, చారుగుండ్ల రమేష్, కరoటు రావు, ఎస్పీడీసీఎల్ నాయకులు తొట్ల విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793