2.26 లక్షల ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీ
వయనాడ్ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు *ప్రియాంక గాంధీ 2.26 లక్షల ఓట్ల మెజార్టీతో* ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
🔸కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సత్యన్ ముకేరి *77,973 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.*
🔸మూడో స్థానంలో *బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ (43,352 ఓట్లు) ఉన్నారు.*
🔸 కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.
🔸 గత ఎన్నికల్లో వయనాడ్లో *రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది.*

Post a Comment