-->

మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ మీడియా సమావేశం

మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ మీడియా సమావేశం


మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ మీడియా సమావేశం

తాడేపల్లి: మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్, పురంధేశ్వరికి ధన్యవాదాలు.*

*గత ప్రభుత్వంలో జగన్ దళితులకు మేనమామ అంటూ చెప్పుకుని, దళితులకు అణగదొక్కారు.*

*దళితులపై దాడి చేసే 420 బ్యాచ్ కి జగన్ మేనమామ,దళితులకు కాదు*

*రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము*

*కార్పొరేషన్ నిదులతో దళితులకు కావాల్సినవి మౌళిక సదుపాయాలు కల్పిస్తాం*

*జగన్ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చే పథకాలు నిలిపివేశారు*

*మూడు రాజధానులు అంటూ అమరావతిని అభివృద్ది చేయలేదు* 

*అమరావతి అభివృద్ది చెందితే దళుతులకు ఉద్యోగాలు వస్తాయి*

*దళితులను చంపిన వైసీపీ నాయకులు నందిగం సురేష్, అనంతబాబుకు జగన్ అండగా నిలిచారు*

*దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే వేధించి చంపారు*

*లిడ్ క్యాప్, మరియు ఇతర ఎస్సి కార్పొరేషన్లకు జగన్ హయంలో నిధులు ఇవ్వలేదు*

*గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ వలన దళితులకు ఒరిగింది ఏమీలేదు*

*దళితులకు న్యాయం చేసింది ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు మాత్రమే*

*దళితులకు కావాల్సినవి అన్ని ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుంది*

*జగన్ అమలు చేసింది నవరత్నాలు కాదు, నవ మోసాలు, 

వైసీపీలో దాడులు, బూతులు తిట్టిన వారికే పదవులు.*

*చదువుకున్న నన్ను గుర్తించి చంద్రబాబు నాకు పదవి ఇచ్చారు.*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793