-->

ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై పవన్ కల్యాణ్ స్పందన – "ఇదో గేమ్ ఛేంజర్"

జూన్ 18, 2025
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ...Read More

20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన TGNPDCL సూపరింటెండింగ్ ఇంజనీర్‌

జూన్ 18, 2025
మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని అణచివేయడంలో అనిశా అధికారులు మరో విజయాన్ని సాధించారు. మహబూబాబాద్ సర్కిల్‌లో పనిచేస్తున్న టి....Read More

కొత్త రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు – జూన్ 20వ తేదీ వరకు గడువు

జూన్ 18, 2025
హైదరాబాద్‌,  రాష్ట్రంలో ఇటీవల భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు ఒక శుభవార్త. రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు కొత్తగా భూములు రిజిస్టర్‌ చేసుక...Read More

నేటి నుంచి టెట్‌ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి

జూన్ 18, 2025
హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జూన్‌...Read More

బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్రం సీరియస్‌.. హైకోర్టుకు అఫిడవిట్‌కు సన్నాహాలు

జూన్ 18, 2025
హైదరాబాద్‌,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సానుకూలంగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలున...Read More

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు

జూన్ 17, 2025
  కరీంనగర్‌లో ఘోర అవినీతి ఘటన – అద్దె వాహన బిల్లులకు లంచం డిమాండ్‌ కరీంనగర్ , తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నియంత్రణలో భాగంగా అనిశా (ACB) yet ...Read More

భూపాలపల్లి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ బైక్ ర్యాలీ

జూన్ 17, 2025
జయశంకర్ భూపాలపల్లి: ఈ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూపాలపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రా...Read More

జూలై 17న రైల్ రోకోకు పిలుపు: బీసీ రిజర్వేషన్ల కోసం కవిత సంచలన ప్రకటన

జూన్ 17, 2025
మెదక్: బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేష...Read More

కొచ్చి-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

జూన్ 17, 2025
నాగ్‌పూర్, కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో, తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రయాణికుల భద్రత దృష...Read More

ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిలై ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు

జూన్ 17, 2025
తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్ర విషాదం నెలకొంది. ఫలితాల్లో ఫెయిలైన కారణంగా ముగ్గురు విద్యార్థులు మ...Read More

ప్రేమకు పెద్దల అంగీకారం లభించదన్న అనుమానంతో ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య

జూన్ 17, 2025
  పెళ్లికి అంగీకారం లభించక మృత్యువు వేశవేసిన ఇద్దరు యువతీ యువకులు యాదాద్రి భువనగిరి జిల్లా శివారులో ఆదివారం అర్థరాత్రి విషాద ఘటన చోటుచేసుకు...Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విద్యాశాఖాధికారి, జూనియర్ అసిస్టెంట్

జూన్ 16, 2025
  ములుగు జిల్లా: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు ఒక ప్రభ...Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి

జూన్ 16, 2025
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి అవినీతి ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధి...Read More

బోనాల పండుగకు ముహూర్తం ఖరారయ్యింది

జూన్ 16, 2025
  తెలంగాణలో పండుగల సందడి మొదలుకాబోతోంది. రాష్ట్ర పౌరులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోనాల పండుగకు ముహూర్తం ఖరారయ్యింది . ప్రతి సంవత్సరం ఆషాఢ...Read More
Blogger ఆధారితం.